Nuacht

ఆరు మాసాల అనంతరం జరిగిన జిల్లా సమీక్షా మండలి (డీఆర్సీ) సమావేశంలో సమస్యలపై ఎమ్మెల్యేలు గళమెత్తారు. పరిమితంగా కేవలం ఉపాధి, ...
జిల్లాకేంద్రమైన ఒంగోలులో సోమ వారం కీలక ప్రజాప్రతినిధులు ప్రత్యేకించి అధికార పార్టీకి చెందిన వారు రోజంతా బిజీబిజీగా గడిపారు.
స్పష్టమైన ఉత్తర్వులు లేకుండా రోజుకో ఆలోచనతో జరుగుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నదని ...
మార్కాపురం మునిసి పల్‌ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మాన నోటీసును టీడీపీ కౌన్సిలర్లు సోమవారం కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాకు అందజేశారు ...
శారదా నదిపై కశింకోట వద్ద డీఎంఎఫ్‌ నిధులు రూ.3 కోట్లతో చేపట్టిన కాలిబాట వంతెన ఐదేళ్ల నుంచి పునాదుల్లోనే వుండిపోయింది.
భానుడి భగభగలతో జనం బెంబేలెత్తిపోయారు. ఆదివారంతో పోలిస్తే సోమవారం గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు మూడు డిగ్రీలు పెరిగింది. మధ్యాహ్నం ...
ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)లో సిండికేట్‌ రూపంలో మరో కొత్త వ్యవస్థ పుట్టుకొచ్చింది. ఇప్పటి వరకు రేషన్‌ బియ్యం మాఫియానే ...
తిరుపతిలో తినలేకపోతున్నాం.. గత ప్రభుత్వంలో ఇదీ భక్తుల మాట.. ప్రభుత్వం మారింది.. అంతే అన్నదానం అమృతమయంగా మారింది. సీఎం ...
నగరంలో పలుచోట్ల సోమవారం సాయంత్రం వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. సాయంత్రం మేఘాలు కమ్ముకున్నాయి. ఆ ...
కూటమి ప్రభుత్వం సంక్షేమ శాఖలకు భారీగా నిధులు మంజూరుచేస్తోంది. సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీతో ...
రైతులు రోడ్డెక్కారు.. పండించిన పంటను కొనుగోలు చేయాలంటూ భీష్మించారు. అధికారులు వచ్చి హామీ ఇచ్చే వరకూ విరమించేదిలేదని సు మారు ...
జీవీఎంసీ వేసవి క్రీడా శిబిరాల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. క్రీడల పట్ల చిన్నారుల్లో ఆసక్తి పెంపొందించేందుకు, ఇప్పటికే అవగాహన ...