News

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. అభ్యర్థుల వయోపరిమితిని పెంచుతూ కీలక ...
జేఈఈ మెయిన్‌ (JEE Main) సెషన్‌ 2 ఫైనల్‌ ‘కీ’ని ఎన్‌టీఏ విడుదల చేసింది.
ఇంటర్నెట్‌ డెస్క్‌: బాక్సాఫీసు వద్ద రికార్డులు నెలకొల్పిన ‘ఎల్‌ 2: ఎంపురాన్‌’ (L2: Empuraan) మూవీ ఓటీటీలో అలరించేందుకు ...
శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్‌ సిటీలోని ‘యంగ్‌ ఇండియా స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ’ వరకు 40 కి.మీ. మేర మెట్రో ...
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 1500 పాయింట్లు, నిఫ్టీ 414 పాయింట్లు ...
Tesla ఇంటర్నెట్‌డెస్క్‌: విద్యుత్తు కార్ల తయారీ దిగ్గజం టెస్లా ( Tesla) భారత్‌లో అడుగుపెట్టేందుకు వేగంగా సిద్ధమవుతోంది.
కశ్మీర్‌ను తాము మర్చిపోలేమంటూ పాక్‌ (Pakistan) తన దుర్బుద్ధిని బయటపెట్టింది.
తైవాన్‌కు అత్యంత సమీపంలోని చైనా శక్తిమంతమైన జలాంతర్గాముల కదలికలను ఓ ఆస్ట్రేలియా నిపుణుడు గుర్తించాడు. Taiwan ...
సర్కిల్‌ను వినియోగించేందుకు అనుమతించాలంటే ముందుగా సెకండరీ యూజర్‌ను మీ సర్కిల్‌లో యాడ్‌ చేయాలి. దీనికోసం ముందుగా ఫోన్‌పే యాప్‌ ...
జననాల రేటు పడిపోతే మానవాళికి ప్రమాదం అనే భావనతో ఎక్కువమంది పిల్లలను కనడానికి ఎలాన్‌మస్క్‌ (Elon Musk) ఆసక్తి చూపుతున్నారు.
రాజధాని అమరావతి నిర్మాణాల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్‌ ఖరారైంది.
పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ పగడాల మృతిపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.