Nuacht

ఎగువన గోదావరి నెమ్మదిగా తగ్గుముఖం పట్టినప్పటికీ ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన ఉన్న కోనసీమలో వరద క్రమేపీ పెరుగుతోంది.
పాశమైలారం: సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్విరోవేస్ట్‌ మేనేజ్‌మెంట్ పరిశ్రమలో భారీగా మంటలు ...
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,49,826 క్యూసెక్కులు జలాశయంలోకి ...
మీకో ట్విన్‌ సిస్టరో, బ్రదరో ఉన్నారనుకోండి... వాళ్లు ఎలా ఉంటారు? పోలికల్లో... అచ్చుగుద్దినట్టుగా మీలానే ఉంటారు. కానీ ...
విజయవాడ ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌లో రైతు సాధికారసంస్థ 7 సెంట్లలో 22 విత్తన రకాలతో ‘కూరగాయల ఏటీఎం’ పేరుతో ప్రకృతి సాగును ...
జలుమూరు మండలం కూన జమ్మన్నపేటకు చెందిన భార్యాభర్తలు కొవిడ్‌ సమయంలో మృతి చెందారు. వారి పిల్లల చదువుకు మిషన్‌ వాత్సల్య పథకం ...
పురిటి గెడ్డపై మమకారంతో జిల్లాను ప్రగతి పథాన నడిపించేందుకు తోడ్పాటునందిస్తున్నారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు.
దుస్తులు కొనేందుకు షాపింగ్‌ మాల్‌ వెళ్తున్నారా...? ట్రయల్‌ రూములో తొడుక్కుని చూద్దామనుకుంటున్నారా..? కొత్త ప్రదేశాలకు ...
వ్యాపారంలో నష్టపోయిన ఓ యువకుడు దురాశతో.. పిల్లనిచ్చిన అత్తను హతమార్చి.. వచ్చే బీమా సొమ్ముతో అప్పులు తీర్చాలనుకున్నాడు.
కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగులుగా చేరుతున్న వారు తమ విధుల్లో అంకితభావంతో పని చేయాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు ...
హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక ఐఐఐటీ డైరెక్టర్‌గా ఐఐటీ కాన్పుర్‌కు చెందిన ఆచార్య సందీప్‌ శుక్లా ఆగస్టులో బాధ్యతలు ...
కంటి నిండా కునుకు తీసి ఎన్నాళ్లయిందో... చాలామంది నోట వినిపిస్తున్న మాట ఇది. ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లల నుంచి పెద్దల వరకు ...