News

సాంకేతికత నిరంతరం అభివృద్ధి చెందుతోంది.. అందుకనుగుణంగా కొత్తగా ఏమైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటమే నేటి విద్యార్థులు, ...
గద్వాల పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రైవేటు సర్వేయర్‌ తేజేశ్వర్‌ హత్య కేసులో పలు విషయాలు ...
ప్రకృతిని దైవంగా ఆరాధిస్తూ.. ఆషాఢమాసంలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఈ నెలలో మూడో ఆదివారం కావడంతో ప్రకృతి ఒడిలో ...
‘నేను ఏ పార్టీలోనూ చేరను. నా కండువా మారదు. భవిష్యత్తులోనూ ప్రజల కోసం నా పోరాటం ఆగదు’ అని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ...
బీసీ గురుకులంలో ఇంటర్‌ పూర్తిచేసిన ఒక బీసీ విద్యార్థికి ఆలిండియా ప్రవేశపరీక్షలో ప్రతిభ ఆధారంగా బెంగళూరులోని ప్రముఖ ...
మాల్నాడు రెస్టారెంట్‌ డ్రగ్స్‌ రాకెట్‌ కేసులో ఈగల్‌ టీం(టీజీఏఎన్‌బీ) మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసింది. రెస్టారెంట్‌ నిర్వాహకుడు, ...
ట్రాన్స్‌ఫార్మర్‌పై ఫ్యూజ్‌ వైరును సరిచేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా చేగుంట మండలం ...
బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాల్లో సల్ఫర్‌ ఉద్గారాలకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సడలించడం వినియోగదారులకు ఆర్థికంగా ...
రాష్ట్ర, అంతర్రాష్ట్ర బస్సుల కోసం హైదరాబాద్‌లో మరో బస్‌టెర్మినల్‌ నిర్మించాలన్న ఆర్టీసీ ప్రయత్నాలకు భూకేటాయింపు అంశం అవరోధంగా ...
స్థానిక సంస్థల ఎన్నికలయ్యేదాకా పార్టీ జిల్లా, మండల కాంగ్రెస్, నామినేటెడ్‌ పదవుల భర్తీ ఆపాలని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ ...
కరీంనగర్‌ జిల్లా చొప్పదండికి చెందిన రెవెన్యూ ఉద్యోగి మహిళా ఠాణా సీఐ పలు రకాల కేసులు నమోదు చేయడంతో మనోవేదనకు గురై సెల్ఫీ ...
ఈనాడు, సూర్యాపేట: రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ఏళ్ల నుంచి నూతన రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల కల నెరవేరబోతోంది.