સમાચાર

అమరావతి: ఏపీ ప్రభుత్వం స్పేస్‌ పాలసీని ప్రకటించింది. ఐదేళ్లపాటు అమలులో ఉండేలా మార్గదర్శకాలు జారీ చేసింది. స్పేస్‌ పాలసీ ...
అమరావతి: త్వరలో ఏపీ సీఎం చంద్రబాబు (Chandrbabu) సింగపూర్‌ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే ...
సినీ ప్రముఖులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన ...
హైదరాబాద్‌: సినీ ప్రముఖులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) అంత్యక్రియలు ...
దేశవ్యాప్తంగానూ ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టేందుకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని దర్శి నగర పంచాయతీ ఛైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య స్పష్టం చేశారు.
సరికొత్త విధానం ప్రకారం పాస్‌పోర్టుపై సంప్రదాయ వీసా విగ్నైట్‌ను జారీ చేయరు. దీనికి బదులు ఈ-వీసా జారీ చేస్తారు. ఇది డిజిటల్‌ ...
హైదరాబాద్‌: ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఆదివారం ...
అధిక ఉప్పు వినియోగం అనేది హైపర్‌టెన్షన్‌, స్ట్రోక్‌, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారిలో ముప్పు మరింత పెంచుతోందని ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ: గోదావరిలోకి వరద ప్రవాహం పెరగడంతో లంక గ్రామాలపై ప్రభావం పడింది. మామిడికుదురు మండలం పాతర్లపూడి నదీ తీరంలోని విహార కేంద్రం వద్ద వరద పోటెత్తుతోంది. పి.గన్నవరం మండలం చాకలిపాలెం ...
సినీ ప్రముఖులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర జరిగింది.