News

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఆయా జిల్లాల్లో ముఖ్య అతిథులు శుక్రవారం ఉదయం ...
దేశంలో ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసానికి సూచికగా ఉండే వాణిజ్య లోటు గత నెలలో ఏకంగా 8 నెలల గరిష్ఠాన్ని తాకింది. గురువారం ...
హిందుస్థాన్‌ పెన్సిల్స్‌ సంస్థ. దేశంలోని దాదాపు ప్రతి విద్యార్థి చేతినీ అలంకరించిన నటరాజ్‌ పెన్సిల్‌ను తయారుచేసింది ఒక ...
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి అసైన్డ్‌ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. 17 ఎకరాలను నిషేధిత జాబితా ...
దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ‘బర్నీ సే ఆజాదీ’ 5వ ఎడిషన్‌ను ప్రారంభించింది.
హైదరాబాద్‌, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ఏటీఎంలలో రూ.500 నోట్లతోపాటు చిన్న నోట్లు (రూ.200, రూ.100 నోట్లు) కూడా ఎక్కువగా ...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండోరోజూ కుండపోత వర్షం కురిసింది. అశ్వారావుపేటలో గరిష్టంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 14: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది ...
అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ లిమిటెడ్‌ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ...