News
ఎగువన గోదావరి నెమ్మదిగా తగ్గుముఖం పట్టినప్పటికీ ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన ఉన్న కోనసీమలో వరద క్రమేపీ పెరుగుతోంది.
పాశమైలారం: సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్విరోవేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో భారీగా మంటలు ...
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,49,826 క్యూసెక్కులు జలాశయంలోకి ...
విజయవాడ ఎన్టీఆర్ కలెక్టరేట్లో రైతు సాధికారసంస్థ 7 సెంట్లలో 22 విత్తన రకాలతో ‘కూరగాయల ఏటీఎం’ పేరుతో ప్రకృతి సాగును ...
‘రప్పా రప్పా అనడం కాదు.. చీకట్లో కన్ను కొడితే పనైపోవాలి.. రెండో కంటికి చెప్పకుండా చేసేసి, తెల్లారి మీరే వెళ్లి పలకరించండి’ ...
రాష్ట్రంలో ప్రస్తుతమున్న జాతీయ రహదారుల్లో వాహన రద్దీ అధికంగా ఉన్నవాటి విస్తరణ.. పలు మార్గాల్లో గ్రీన్ఫీల్డ్ హైవేల ...
వాహనాలు అడ్డంగా నిలిచిపోయిన సందర్భాల్లో వాటిని పక్కకు తీసేందుకు క్రేన్స్ సదుపాయం ఎన్హెచ్ఏఐ ప్రతి హైవేపై ఏర్పాటుచేసింది.
అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు, అక్రమాలతో చెలరేగిపోయిన వైకాపా నేత పేర్ని నాని.. ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తున్నారు.
పేదలకు రేషన్ పథకంలో రాష్ట్రం సరికొత్త మైలురాయికి చేరుకుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు.
‘పోలవరం ఎత్తును 45 మీటర్ల నుంచి 41 మీటర్లకు తగ్గించిన అంశాన్ని పక్కదారి పట్టించేందుకే సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టును ...
స్వచ్ఛ లీగ్ ప్రత్యేక కేటగిరీలోవిజయవాడ, గుంటూరు, తిరుపతి ప్రత్యేక కేటగిరీ మినిస్టీరియల్అవార్డుకు విశాఖ రాష్ట్రస్థాయి ...
ఆంధ్ర విశ్వవిద్యాలయం మహిళా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు త్రీడీ విధానంలో సైన్స్ పాఠ్యాంశాలను బోధించే యాప్ను ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results