ニュース

మేఘాలయ మర్డర్ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న షిల్లాంగ్ పోలీసులు, సోనమ్ స్నేహితుడు, ఈ కేసులో మరో నిందితుడైన షిలోమ్ ...
ఆర్సీబీ పేసర్ యష్ దయాల్ చిక్కుల్లో పడ్డాడు. పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ అతడిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిందో యువతి.
భారతదేశంలోని అత్యంత ధనిక మున్సిపాల్ కార్పొరేషన్‌ను దక్కించుకోడానికి రంగం సిద్ధమవుతోంది. గెలుపు దిశగా ఎన్నికల కూటమిని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కొనసాగుతున్న సమావేశాలు పురుటినొప్పులు పడుతున్నాయ్.
పూరీలో తొక్కిసలాట కారణంగా ముగ్గురు మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీ స్పందించారు.
మతిస్థిమితం లేకో, మరేదైనా పేరాశో.. బెంగళూరులో ఒక యువతి తన పెంపుడు కుక్కలలో ఒక కుక్క గొంతు కోసి దాని రక్తంతో క్షుద్రపూజలు ...
JC Prabhakar Reddy: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ...
పీచ్‌ పండు క్యాన్సర్ కణాల అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుందని అంటున్నారు.
ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్‌ ప్రపంచాన్ని విషాదంలోకి నెడితే... మృత్యుంజయుడిగా నిలిచిన ‘ఒకే ఒక్కడు’ ...
‘సలాడ్‌’ అనే లాటిన్‌ పదంలో ‘సాల్‌’అంటే ఉప్పు. వండకుండా పండ్లు, ఆకుకూరలు, కాయగూరల్ని ఉప్పు, వెన్నతో కలిపి తినటాన్ని వాళ్లు ...
ప్రకృతి వర్ణ శోభితం.. మన ఆహారం కూడా అంతే వర్ణ వైవిధ్యమైనది!. ఆరోగ్యానికి రంగులు కచ్చితంగా అవసరం. అందుకే కలర్‌ఫుల్‌ ఆకుకూరలు, ...
ములుగు జిల్లా కొత్తూరు సమీపంలోని దేవునిగుట్టలపై అద్భుత కళాకృతులతో ఓ ఆలయం ఉంది. దేవునిగుట్ట ఆలయంగా స్థానికులు ...
ఒక పిల్లి వందల కోట్లకు అధిపతి అంటే నమ్ముతారా? ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన పిల్లిగా గుర్తింపు పొందిన ఆ పిల్లికి ఉన్న ...