ニュース

సిద్దిపేట జిల్లా అక్బర్‌పేటకు చెందిన కూతురి లక్ష్మి తనకొచ్చిన 24 కిలోల సన్న రేషన్‌ బియ్యం వండి 130 మందికి వడ్డించారు.
కరీంనగర్‌ సమీపంలోని ఎల్‌ఎండీ డ్యామ్‌ సమీపంలో అరుదైన పక్షి సోమవారం కనిపించింది. ఆ పక్షి రెక్కలు నలుపు, బూడిద రంగుల్లో ...
ములుగు జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న పేరూరు గేజ్‌ స్టేషన్‌ నిర్వహణలో అత్యున్నత పనితీరు కనబరిచినందుకుగాను కేంద్ర జలసంఘం ...
ఎన్టీఆర్‌ జిల్లాలో మూలపాడు సమీపంలో కృష్ణా నదీ తీరంలో క్రీడానగరం (స్పోర్ట్స్‌ సిటీ) నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది ...
రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ట్యాంక్‌బండ్‌ వద్ద అంబేడ్కర్‌ ...
వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్నీ తానై వ్యవహరించారనే అభియోగాలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి ...
భూమి హక్కుల రికార్డులను మోసపూరితంగా మార్చి ప్రభుత్వ, భూదాన్, ఎసైన్డ్, దేవాదాయ, వక్ఫ్‌ భూములకు ఎవరైనా పట్టాలు పొందితే..
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిందని, ఇక వెంటనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పోస్టులు నోటిఫై చేస్తామని నీటిపారుదల శాఖ ...
రాష్ట్రంలో పనిచేస్తున్న గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్లకు సంక్షేమం, సామాజిక భద్రత, బీమా తదితర సదుపాయాలు కల్పించేందుకు కార్మికశాఖ ...
దిల్లీలోని సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు.. 69 పోస్టులను ప్రకటించింది. పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి.
చేస్తున్న ఉద్యోగాలు చేజారుతున్నవేళ... చేతులు చాపి ఆత్మీయంగా ఆహ్వానిస్తున్న రంగం ఉందా? వ్యయ కోత పేరిట గుండె కోత పెడుతున్న ...
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌).. 98 టెక్నీషియన్‌ పోస్టులను భర్తీచేయనుంది. ఒప్పంద ప్రాతిపదికన నాలుగేళ్ల కాలానికి ...