News

ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత కరువు ఉపాధికి తప్పని వెతలు సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీకి పోలవరం నిర్వాసితుల వేడుకోలు ...
సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నాగమణి ప్రజాశక్తి - జీలుగుమిల్లి కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా సహాయ ...
ప్రజాశక్తి-తిరుమల (తిరుపతి) : శనివారం వేకువజామున తిరుమల వేంకటేశ్వరుడి దర్శన టికెట్ల విషయంలో గందరగోళం నెలకొనడంతో యాత్రికులంతా నిరసనకు దిగారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రజల కోసం శ్రీవాణి ట్ర ...
‘కన్మణి’గా ఆకట్టుకుంటున్న ప్రియాంక అరుల్ మోహన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ...
ప్రజాశక్తి-కంటోన్మెంట్‌ (విజయనగరం) : జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘము జిల్లా శాఖ ఎన్నికలను శనివారం నిర్వహించారు. ఈ ఎన్నికలకు అతిధులుగా ఆంధ్రప్రద ...
తెలంగాణ : దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ కేసుకు సంబంధించి డాక్టర్‌ నమ్రత నేరం అంగీకరించినట్లు ...
తిరువనంతపురం : కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ ఐదు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఎర్నాకులం, ఇడుక్కి, త్రిస్సూర్‌, కన్నూర్‌, కాసరగోడ్‌ జిల్లాకు భారత వాతావరణ శాఖ శని ...
వాషింగ్టన్‌ : సోమవారం (ఆగస్టు 18) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ కానున్నట్లు, రష్యాతో జరుగుతున్న యుద్ధానికి ...
ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : వేపాడ మండలంలో సుమారు 60 వేలమంది జనాభా కలిగి ఉన్న వారిలో 26 వేల మంది మహిళలు ఉన్నారు. విజయనగరం ...
రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఘనంగా సర్దార్‌ జయంతోత్సవం ప్రజాశక్తి-కంటోన్మెంట్‌ (విజయనగరం) : స్వాతంత్య్ర సమరయోధులు ...
పులివెందుల్లో వైసిపికి డిపాజిట్‌ గల్లంతు కౌంటింగ్‌ను బారుకాట్‌ చేసిన వైసిపి ప్రజాశక్తి - కడప ప్రతినిధి : ఉమ్మడి వైఎస్‌ఆర్‌ ...
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్‌ : జిల్లా స్థాయి స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసంస్కర్త డా.సర్దార్‌ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు ...