News

తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్‌సబీ) పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించి సూరత్‌లో 20మంది సైబర్‌ నేరగాళ్లను అరెస్టు ...
ప్రధాన మంత్రి మోదీ స్పష్టం చేశారు — ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రభుత్వాలను వేరు చేయమని, అణ్వస్త్ర బెదిరింపులను భారత్‌ ఏమాత్రం ...
దేశంలోని ప్రముఖ నిర్మాణ, ఇంజనీరింగ్‌ సంస్థ షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ నుంచి రూ.70 లక్షలు లంచం తీసుకున్న అభియోగంపై అరెస్టయిన ...
మిస్‌ వరల్డ్‌-2025 పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు సోమవారం నల్లగొండ జిల్లాలోని ...
భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ అంగీకారంతో పాటు పరస్పర సుంకాలు తగ్గించుకునే దిశగా అమెరికా-చైనా మధ్య ఒప్పందం కుదరడంతో ఈక్విటీ ...
సుంకాల పోటుతో ప్రపంచ వాణిజ్యాన్ని అతలాకుతలం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దృష్టి ఇప్పుడు ఫార్మా కంపెనీలపై పడింది ...
కృష్ణా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ లిమిటెడ్‌ (కిమ్స్‌ హాస్పిటల్స్‌).. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి ...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్ల ప్రీమియం ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గెలాక్సీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓ ...
మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్నుల ఫైలింగ్‌ గడువును ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఎప్పటిలా ఈ ఏడాది ...
ఆరు మాసాల అనంతరం జరిగిన జిల్లా సమీక్షా మండలి (డీఆర్సీ) సమావేశంలో సమస్యలపై ఎమ్మెల్యేలు గళమెత్తారు. పరిమితంగా కేవలం ఉపాధి, ...
జిల్లాకేంద్రమైన ఒంగోలులో సోమ వారం కీలక ప్రజాప్రతినిధులు ప్రత్యేకించి అధికార పార్టీకి చెందిన వారు రోజంతా బిజీబిజీగా గడిపారు.
మార్కాపురం మునిసి పల్‌ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మాన నోటీసును టీడీపీ కౌన్సిలర్లు సోమవారం కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాకు అందజేశారు ...