Nieuws

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచారశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఐదుగురు ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్లు అవార్డులు గెలుచుకున్నారు.
రామాంజనేయపురం. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల నుంచి తరలివచ్చిన గిరిజనులతో ఏర్పడిన గ్రామం. ఈ గ్రామం ఏర్పడి నలభై ...
నిబంధనల ప్రకారం నిర్మాణాలు పూర్తిచేసుకొని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఉంటేనే నూతన విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలని విద్యుత్‌ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్‌కు హైకోర్టు స్పష్టంచేసింది.
స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో పాల్గొనకపోవడం జగన్‌ అహంకారాన్ని తెలియజేస్తోందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోయింది. వరుస సెలవుల నేపథ్యంలో శుక్రవారం వేకువజాము నుంచే భక్తుల సంఖ్య పెరిగింది.శనివారం రద్దీ ...
జేఎన్టీయూ ఇటీవల విడుదల చేసిన కోర్సుల అమరిక, సిలబ్‌సలో స్వయంప్రతిపత్తి (అటానమస్‌ హోదా) కల ఇంజనీరింగ్‌ కాలేజీలు గరిష్ఠంగా 20 ...
దేవాలయాల్లో భద్రతకు సంబంధించి ఉన్నతాధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఆలయాల్లో నిరంతరం పోలీస్‌ నిఘా ...
రుతుపవన ద్రోణి తూర్పు భాగం దక్షిణాది వైపు కొనసాగుతోంది. శనివారం నాటికి ఇది దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, విశాఖపట్నం మీదుగా బంగాళాఖాతం ...
ఇప్పుడు ఆ దశ దాటేశా తన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నటీమణులలో ప్రగతి ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అనేక ...
ఢిల్లీ ఎన్‌సిఆర్‌ వీధుల నుంచి వీధి కుక్కలను తొలగించి షెల్టర్‌కు పంపించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు పలు విమర్శలు, ...
సైబర్‌ నేరగాళ్లను అరెస్ట్‌ చేయడం,డబ్బు రికవరీ చేయడంలో ఏపీ పోలీసులు సత్తా చాటుతున్నారు. సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త ...
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలతో రాష్ట్రంలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో కోస్తాంధ్రలో వాన లోటు తీరింది.