News

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. అభ్యర్థుల వయోపరిమితిని పెంచుతూ కీలక ...
శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్‌ సిటీలోని ‘యంగ్‌ ఇండియా స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ’ వరకు 40 కి.మీ. మేర మెట్రో ...
జేఈఈ మెయిన్‌ (JEE Main) సెషన్‌ 2 ఫైనల్‌ ‘కీ’ని ఎన్‌టీఏ విడుదల చేసింది.
ఇంటర్నెట్‌ డెస్క్‌: బాక్సాఫీసు వద్ద రికార్డులు నెలకొల్పిన ‘ఎల్‌ 2: ఎంపురాన్‌’ (L2: Empuraan) మూవీ ఓటీటీలో అలరించేందుకు ...
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు (retro movie release date) రానుంది. తాజాగా సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది. సీబీఎఫ్‌సీ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చింది.
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 1500 పాయింట్లు, నిఫ్టీ 414 పాయింట్లు ...
ఆయుష్మాన్‌ భారత్‌ యోజన కింద కేంద్ర ప్రభుత్వం గత నాలుగేళ్లల్లో రూ.1,514.75 కోట్లు ఇచ్చినట్లు మంత్రి విడదల రజని తెలిపారు.
ప్రొద్దుటూరు: కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో భారీగా బంగారం పట్టుబడింది. 18 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆభరణాల విలువ దాదాపు రూ.15 కోట్లకుపైగా ఉంటుందని పోలీసుల అంచనా. వివరాల్లోక ...
Tesla ఇంటర్నెట్‌డెస్క్‌: విద్యుత్తు కార్ల తయారీ దిగ్గజం టెస్లా ( Tesla) భారత్‌లో అడుగుపెట్టేందుకు వేగంగా సిద్ధమవుతోంది.
ఓదెల రైల్వేస్టేషన్‌కు సీక్వెల్‌గా రూపొందిన మరో సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘ఓదెల2’. సంపత్‌ నంది కథ అందించటం, తమన్నా కీలక పాత్ర పోషించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ ...
అన్నమయ్య జిల్లా రాజంపేట వైకాపా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి భూదందాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు.
కశ్మీర్‌ను తాము మర్చిపోలేమంటూ పాక్‌ (Pakistan) తన దుర్బుద్ధిని బయటపెట్టింది.