News
భద్రాచలం: ఆదివారం సెలవు దినం కావడంతో భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు కదిలి రావడంతో పరిసర ప్రాంతాలన్నీ రద్దీ ...
ఎగువన గోదావరి నెమ్మదిగా తగ్గుముఖం పట్టినప్పటికీ ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన ఉన్న కోనసీమలో వరద క్రమేపీ పెరుగుతోంది.
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సిగాచీ పరిశ్రమ దుర్ఘటన మరువకముందే మరో పరిశ్రమలో అగ్నిప్రమాదం జరగడం కలకలం రేపుతోంది.
పాశమైలారం: సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్విరోవేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో భారీగా మంటలు ...
ఇంటర్నెట్డెస్క్: తమిళనాడులోని తిరువల్లూరు సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డీజిల్ లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైలుకి మంటలు అంటుకున్నాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,49,826 క్యూసెక్కులు జలాశయంలోకి ...
ఇంటర్నెట్డెస్క్: భారత్ ( India )తో ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలు అణు ఘర్షణలకు దారితీయొచ్చనే ఆందోళనలను పాకిస్థాన్ ( Pakistan) ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) తోసిపుచ్చారు. ఇస్లామాబాద్లోని ...
దుస్తులు కొనేందుకు షాపింగ్ మాల్ వెళ్తున్నారా...? ట్రయల్ రూములో తొడుక్కుని చూద్దామనుకుంటున్నారా..? కొత్త ప్రదేశాలకు ...
కంటి నిండా కునుకు తీసి ఎన్నాళ్లయిందో... చాలామంది నోట వినిపిస్తున్న మాట ఇది. ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లల నుంచి పెద్దల వరకు ...
విజయవాడ ఎన్టీఆర్ కలెక్టరేట్లో రైతు సాధికారసంస్థ 7 సెంట్లలో 22 విత్తన రకాలతో ‘కూరగాయల ఏటీఎం’ పేరుతో ప్రకృతి సాగును ...
కారవాన్... సకల సౌకర్యాలతో రోడ్లపై పరుగులు తీసే ఆధునిక పొదరిల్లు. అభిరుచి ఉన్న పర్యాటకులను ఆకర్షిస్తూ పర్యాటకరంగాన్ని ...
ఈనాడు పాఠకులకు శుభోదయం.. తేది: 13-07-2025, ఆదివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మ రుతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం తదియ: రా. 1-02 తదుపరి చవితి శ్రవణ: ఉ. 7-48 తదుపరి ధనిష్ఠ వర్జ్యం: ఉ. 11 ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results