News
కారవాన్... సకల సౌకర్యాలతో రోడ్లపై పరుగులు తీసే ఆధునిక పొదరిల్లు. అభిరుచి ఉన్న పర్యాటకులను ఆకర్షిస్తూ పర్యాటకరంగాన్ని ...
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో అక్రమాలపై సీఐడీ దర్యాప్తులో కీలకాంశాలు వెలుగుచూస్తున్నాయి. ఉప్పల్ క్రికెట్ ...
రోజురోజుకూ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యం పెరుగుతోంది. విద్యా ...
నర్సీపట్నం అటవీ రేంజ్లోని కరక రక్షిత అటవీ ప్రాంతంలో విలువైన వైడూర్యాలు లభించే కొండపై అటవీ అధికారులు నిఘా పెంచారు. ఇక్కడ ...
అర్హులైన ప్రతి ఒక్కరికీ మూడు సెంట్ల చొప్పున ఇంటి స్థలంతోపాటు, ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. నక్కపల్లి ...
విదేశీ విద్య నైపుణ్యానికి ప్రామాణికం కాదని... బ్రాండ్ పేరుతో, ఒత్తిళ్లతోనో అక్కడికి వెళ్లరాదని, ఓ లక్ష్యాన్ని ...
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఎప్సెట్-2025కు సంబంధించిన మాక్ సీట్ల కేటాయింపు ప్రక్రియ మొదలైంది. శనివారం ఫలితాలు ...
రాష్ట్రంలోని పొరుగుసేవల ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. విధుల నుంచి తొలగించిన వారిని ...
విశాఖపట్నం జగదాంబకూడలిలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వాతి షాపింగ్ మాల్లో అందుబాటు ధరల్లోనే నాణ్యమైన వస్త్రాలు ఉన్నాయని సినీ ...
రాత్రి 10 గంటలు.. ఇంటి నుంచి పని చేస్తున్న కుమార్కు ఆఫీసు పని ఇంకా పూర్తి కాలేదు. కాఫీ తాగుదాం అనిపించింది. తీరా చూస్తే ...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్రణాళికలు కాస్తా ఆ దేశంలోని కీలక కంపెనీలపై భారం వేసే అవకాశం కనిపిస్తోంది.
దిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకూ (ఎన్బీఎఫ్సీ) పరిమిత పన్ను సడలింపులు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results