Nieuws
ఎగువన గోదావరి నెమ్మదిగా తగ్గుముఖం పట్టినప్పటికీ ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన ఉన్న కోనసీమలో వరద క్రమేపీ పెరుగుతోంది.
పాశమైలారం: సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్విరోవేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో భారీగా మంటలు ...
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,49,826 క్యూసెక్కులు జలాశయంలోకి ...
మీకో ట్విన్ సిస్టరో, బ్రదరో ఉన్నారనుకోండి... వాళ్లు ఎలా ఉంటారు? పోలికల్లో... అచ్చుగుద్దినట్టుగా మీలానే ఉంటారు. కానీ ...
విజయవాడ ఎన్టీఆర్ కలెక్టరేట్లో రైతు సాధికారసంస్థ 7 సెంట్లలో 22 విత్తన రకాలతో ‘కూరగాయల ఏటీఎం’ పేరుతో ప్రకృతి సాగును ...
‘రప్పా రప్పా అనడం కాదు.. చీకట్లో కన్ను కొడితే పనైపోవాలి.. రెండో కంటికి చెప్పకుండా చేసేసి, తెల్లారి మీరే వెళ్లి పలకరించండి’ ...
దుస్తులు కొనేందుకు షాపింగ్ మాల్ వెళ్తున్నారా...? ట్రయల్ రూములో తొడుక్కుని చూద్దామనుకుంటున్నారా..? కొత్త ప్రదేశాలకు ...
కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగులుగా చేరుతున్న వారు తమ విధుల్లో అంకితభావంతో పని చేయాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు ...
హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మక ఐఐఐటీ డైరెక్టర్గా ఐఐటీ కాన్పుర్కు చెందిన ఆచార్య సందీప్ శుక్లా ఆగస్టులో బాధ్యతలు ...
రాష్ట్రంలో ఆలయ కమిటీలు, మార్కెట్ కమిటీలు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్) ఛైర్పర్సన్లు, సభ్యుల పోస్టులకు అభ్యర్థుల ...
జలుమూరు మండలం కూన జమ్మన్నపేటకు చెందిన భార్యాభర్తలు కొవిడ్ సమయంలో మృతి చెందారు. వారి పిల్లల చదువుకు మిషన్ వాత్సల్య పథకం ...
వాహనాలు అడ్డంగా నిలిచిపోయిన సందర్భాల్లో వాటిని పక్కకు తీసేందుకు క్రేన్స్ సదుపాయం ఎన్హెచ్ఏఐ ప్రతి హైవేపై ఏర్పాటుచేసింది.
Sommige resultaten zijn verborgen omdat ze mogelijk niet toegankelijk zijn voor u.
Niet-toegankelijke resultaten weergeven