News

గోరంట్ల: ప్రకటించిన మేరకు వీర జవాన్‌ కుటుంబానికి ప్రభుత్వ సౌలభ్యాలు అందజేస్తున్నట్లు మంత్రి సవిత పేర్కొన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌లో భాగంగా అమరుడైన గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన జవాన్‌ మురళీనాయక్‌ కు ...
కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీలో 2010లో వివిధ విభాగాల్లో నియామకమైన అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల అంశంపై తెలంగాణ రాష్ట్ర ...
శివమొగ్గ: భద్ర జయాశయం ఎడమగట్టు కాలువలో కొత్త గేటు ఏర్పాటు పనులు జరుగుతున్నందున ఈ సీజన్‌లో ఎడమగట్టు కాలువలోకి నీటి విడుదల ...
సాక్షి, చైన్నె: అన్ని దారులు మూసుకోవడంతో ఇక కొత్త పార్టీ ద్వారా రాజకీయ ఉనికి చాటుకునేందుకు మాజీ సీఎం పన్నీరు సెల్వం ...
గుంటూరు వెస్ట్‌: జిల్లాలో జీఎస్టీ వసూలు మరింత మెరుగయ్యేలా సంబంధిత శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ఎన్‌ శంకరన్‌ సమావేశ మంద ...
నగరంపాలెం: ఏపీలో నంది అవార్డులను ఇప్పటికీ ఎందుకు ప్రకటించడం లేదని మా – ఏపీ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్‌రాజా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌లోని ఓ అతిథిగృహంలో మంగళవ ...
ప్రస్తుతం మార్కెట్‌లో టమాటా ధరలు రోజురోజుకు పుంజుకొంటున్నాయి. ఒక క్రీట్‌ (25కేజీల) ధర రూ.400 నుంచి రూ.500 వరకు పలుకుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా 12,350 ఎకరాల్లో టమాటా పంటలు దెబ్బతిన్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాలకు ఒక్కసారిగా ...
పట్నంబజారు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డిపై ప్రజలు చూపిస్తున్న అభిమానం ఓర్వలేక కూటమి నేతలు ఆయన పర్యటనపై ఆంక్షలు పెడుతున్నారని పార్టీ ఇంటలెక్చువల్‌ విభాగం జిల్లా అధ ...
పెరవలి: గంజాయి తరలిస్తున్న ఐదుగురిని పెరవలిలో పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..
● ఆందోళనలో తల్లిదండ్రులు ● నష్టపోతున్న పేద పిల్లలు ● సుదూర ప్రాంతాలకు పంపించలేక ఆపసోపాలు ● పట్టించుకోని విద్యాశాఖ అధికారులు ● ...
భువనేశ్వర్‌: ఆరో రాష్ట్ర ఆర్థిక సంఘం రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝితో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని స్థానిక ...