News
11. బంగారంతో పాటు స్టోన్ వర్క్ ఉంటే వాటి బరువును వేరు చేయించి బిల్లు ఇవ్వమంటూ అడగాలి.
బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తూ యువతను ఆర్థికంగా నాశనం చేస్తున్నారని నటుడు-రాజకీయ నాయకుడు బాలకృష్ణపై కేఏ పాల్ ఆరోపణలు.
ఢిల్లీలో భారీ వర్షాలు కురిసి, ఐటీఓ వంటి కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్, నీటి నిల్వ సమస్యలు తలెత్తాయి. రోడ్లు నదులుగా మారడంతో ...
కదిరి పట్టణంలో నకిలీ పోలీసులుగా నటించి లారీ డ్రైవర్ను దోపిడీ చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి ...
కరీంనగర్కు చెందిన తొమ్మిదేళ్ల శాన్విక లక్ష్మి బ్లైండ్ఫోల్డ్ టెక్నిక్లో ప్రతిభ కనబరుస్తోంది. గాంధారి మెడిటేషన్ క్లాస్లో ...
నడుం, పొట్ట, తొడల దగ్గర పేరుకుపోయిన కొవ్వును వెంటనే పోగొట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది. వారికి ఉపయోగపడే ఒక డ్రింక్ ఉంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీలో రెండు రోజులు భారీ వర్షాలను తెస్తోంది. విశాఖపట్నం, విజయనగరం వంటి కోస్తా జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులు సంభవించవచ్చు. తాజా వాతావరణ హెచ్చరికలు మరియు భద్రతా చిట్కాల కోసం అప్ ...
రైతుభరోసా డబ్బులు ఇంకా రాలేదు..! నల్లగొండ జిల్లా: ఖరీఫ్ సీజన్స్ మొదలవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరానికి 6000 చొప్పున 10 ఎకరాల వరకు పడుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ...
మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం పుంగనూరు సమీపంలో ఉంది. 1675లో ఇమ్మడి చిక్కరాయులు నిర్మించారు. ఈ ఆలయం భక్తులకు ప్రాణ రక్షణ, ఆరోగ్య ...
పవిత్ర పుణ్యక్షేత్రంలో.. దేశం నలుమూలల నుంచి దేవుడి దర్శనానికి నిత్యం వేల మంది వచ్చే గుడి సమీపంలో మద్యం విక్రయాలు నిర్వహించారు ...
రాజమండ్రి గోదావరి పుష్కరాలు 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు జరుగుతాయి. లక్షలాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. గత ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో ఘోరం జరిగింది. అప్పు చెల్లించలేదని ఓ మహిళలను చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results