News

2. ఉద్యోగంలో లోన్ తీసుకుని ఇల్లు కొంటారు.
ఎన్ని కష్టాలు ఎదురైనా సరే, బలమైన సంకల్పంతో కలలను సాకారం చేసుకుని, కోటీశ్వరులు అయిన వ్యక్తులు చాలా మందే ఉన్నారు. వీరిలో ఒకరి సక్సెస్ స్టోరీ చూద్దాం.
తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో నకిరేకల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని రాపోలు శిరీష 551 మార్కులతో నియోజకవర్గ టాపర్‌గా నిలిచింది. ఒక సాంక్షన్‌లో జీవనం గడిపే సాధారణ కుటుంబానికి చెందిన శిరీష.. తల్లిదండ్రుల కష ...
కులగణనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఇది సామాజిక న్యాయ ...
Caste Census: కులగణనపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయ తీసుకుంది. రానున్న జనాభా లెక్కల్లో కులగణనని చేర్చుతామని ప్రకటించింది.
కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రానున్న జనాభా లెక్కల్లో కులగణనని చేర్చుతామని ప్రకటించిది. అలాగే రూ.22,864 కోట్ల వ్యయంతో షిల్లాంగ్-సిల్చార్ హైవే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.
బంగాళాఖాతంలో అల్పపీడన ధోని ప్రభావంతో గోదావరి జిల్లాల్లో మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మామిడి రైతులు నష్టపోతున్నారు. అన్నవరం పుణ్యక్షేత్రం జలమయం అయింది.
తెలంగాణ మోడల్ దేశమంతటా అమలు కానుందని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి వల్లే కులగణనకు కేంద్రం అంగీకరించిందని ...
Viral News: 2025కి అత్యంత ఖరీదైన విమానాశ్రయాల జాబితాలో 2 రకాల విమానాశ్రయాలున్నాయి. ఈ వర్గాలలో ఒకటి విమానాశ్రయం చార్జీలకు ...
ఇకపై ఈ సినిమా వాస్తవంగా రిలీజ్‌కు వస్తుందా? వచ్చినా నిజంగానే ఈ బిజినెస్ ఫిగర్లను జస్టిఫై చేయగలదా? అన్నదే మిలియన్ డాలర్ ప్రశ్న ...
సింహాచలం అప్పన్న ఆలయంలో జరిగిన ఘటనపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఏడుగురు భక్తుల ...
తిరుమలలో మాంగల్య పూజ పేరిట భక్తులను మోసం చేసిన మురుగన్ నాగరాజు అలియాస్ శంకరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అతను రూ.13 లక్షల ...