Nieuws

ఎయిర్ ఇండియా ఒకే రోజులో ఆరు అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది, దీని వలన ప్రయాణీకులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. అహ్మదాబాద్‌లో ...
కదిరి పట్టణంలో నకిలీ పోలీసులుగా నటించి లారీ డ్రైవర్‌ను దోపిడీ చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి ...
బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తూ యువతను ఆర్థికంగా నాశనం చేస్తున్నారని నటుడు-రాజకీయ నాయకుడు బాలకృష్ణపై కేఏ పాల్ ఆరోపణలు.
ఢిల్లీలో భారీ వర్షాలు కురిసి, ఐటీఓ వంటి కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్, నీటి నిల్వ సమస్యలు తలెత్తాయి. రోడ్లు నదులుగా మారడంతో ...
కరీంనగర్‌కు చెందిన తొమ్మిదేళ్ల శాన్విక లక్ష్మి బ్లైండ్‌ఫోల్డ్ టెక్నిక్‌లో ప్రతిభ కనబరుస్తోంది. గాంధారి మెడిటేషన్ క్లాస్‌లో ...
వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లు ప్రతిపాదించే బిసి రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ జూలై 17న భారీ రైల్ రోకో నిరసనను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప ...
హైదరాబాద్ పోలీసులు మధ్యాహ్నం 3:30 గంటలకు టోలిచౌకి రోడ్డులోని ఆర్టీసీ బస్ స్టాప్ సమీపంలో ఒక దోపిడీ కేసుకు సంబంధించి నలుగురు రౌడీ షీటర్లను అరెస్టు చేశారు. బాధితుడు పిని బాబు తన పెట్రోల్ కారు నుండి 1.5 ట ...
నడుం, పొట్ట, తొడల దగ్గర పేరుకుపోయిన కొవ్వును వెంటనే పోగొట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది. వారికి ఉపయోగపడే ఒక డ్రింక్ ఉంది.
మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం పుంగనూరు సమీపంలో ఉంది. 1675లో ఇమ్మడి చిక్కరాయులు నిర్మించారు. ఈ ఆలయం భక్తులకు ప్రాణ రక్షణ, ఆరోగ్య ...
పవిత్ర పుణ్యక్షేత్రంలో.. దేశం నలుమూలల నుంచి దేవుడి దర్శనానికి నిత్యం వేల మంది వచ్చే గుడి సమీపంలో మద్యం విక్రయాలు నిర్వహించారు ...
పాలిసెట్ విద్యార్థులకు కౌన్సిలింగ్ షెడ్యూల్ గమనిస్తే జూన్ 21-28 కౌన్సెలింగ్, 25-30 ఆప్షన్స్ నమోదు, జూలై 1 మార్పులు, 3న ...
రాజమండ్రి గోదావరి పుష్కరాలు 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు జరుగుతాయి. లక్షలాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. గత ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.