మహారాష్ట్రలో తాజాగా KSRTC బస్సు డ్రైవర్‌పై జరిగిన దాడికి నిరసనగా కన్నడ అనుకూల సంఘాలు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన సతీమణి షెహనాజ్‌ అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంద ...
ఆయన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయాన్ని నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష బీజేపీ ...
ఢిల్లీ నుండి లక్నోకు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణీకుల్లో ఒకరు గాల్లో ప్రయాణిస్తూనే ...
సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌత‌మ్‌ ఘట్ట‌మ‌నేని తన చదువును పూర్తిచేసుకొని ప్రస్తుతం నటనపై దృష్టి పెట్టాడు. ఇప్పటికే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన గౌత‌మ్‌ అమెరికాలోని న్యూయార్క్‌ లో ప్రసిద్ధ యూనివర్సిట ...
కర్ణాటక రాజకీయాల్లో హనీట్రాప్ భయాందోళన గురిచేస్తోంది. అందాన్ని ఎరగా వేసి ప్రజాప్రతినిధులను, అధికారులను బ్లాక్‌మెయిల్ చేయడం ...
సమంత తెలుగులోనే కాదు, హిందీ, తమిళం వంటి ఇతర భాషల్లోనూ ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కెరీర్ ప్రారంభమైనప్పటి ...
ఉత్తర్ ప్రదేశ్ హథ్రాస్‌లోని సేఠ్ ఫూల్‌ చంద్‌ బాగ్లా పీజీ కాలేజీలో జియాలజీ ప్రొఫెసర్ రజనీష్ కుమార్ (50) విద్యార్థినులపై లైంగిక ...
అసోంలోని బిలాసిపర (ఈస్ట్) నియోజకవర్గ ఎమ్మెల్యే సంసుల్ హుడా ఇటీవల ఓ బ్రిడ్జి భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ...
యాంకర్ శ్యామల తనపై నమోదైన కేసును రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బెట్టింగ్ యాప్‌ల‌కు ప్రచారకర్తగా వ్యవహరించిన కారణంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదైంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల ఖర్చు గురించి కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక సమాచారం వెల్లడించింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రధాని విదేశీ పర్యటనలపై ఎంత మొత్తం ఖర్చు అయిందో వ ...
తిరుమలలో జూన్ 09 నుండి 11వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు టికెట్లను మార్చి 21న ఉదయం 11 ...