News

ఉచిత బస్సు ప్రయాణంపై మన్యంలోని మహిళా లోకం ఆనందం వ్యక్తం చేస్తోంది. స్ర్తీశక్తి పథకాన్ని శుక్రవారం సాయంత్రం ప్రారంభించడంతో శనివారం ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు సంపూర్ణంగా అందుబాటులోకి వచ్చింది. దీంతో గిర ...
తానా పాఠశాల ఆధ్వర్యంలో అమెరికాలో 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్, మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఏజెన్సీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జలపాతాలు ఉప్పొంగుతున్నాయి. గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ...