ニュース

ఏడాదికాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’ అనే వినూత్న కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది ...
ప్రతి ఆరు బోగీలకు ఇద్దరు జీఆర్పీఎఫ్‌, ఆర్పీఎఫ్‌ సిబ్బంది భద్రతా విధుల్లో ఉండాలి. కానీ, 24 బోగీలకు కలిపి కేవలం ఇద్దరే ...
టీటీడీ భక్తులకు అందిస్తున్న వివిధ సేవలను మరింత మెరుగుపరిచేందుకు భక్తుల అభిప్రాయాలను సేకరించే ఫీడ్‌బ్యాక్‌ సర్వేను ...
గుట్టలపై ఆక్రమణదారు కన్నుపడింది. ఇలా రిజర్వు ఫారెస్టులో ఎక్స్‌కవేటరుతో చదును చేసి ఆక్రమణకు మొదలు పెట్టారు చంద్రగిరి మండలం ...
కలంకారీ కళాకారుడిగా విశేష గుర్తింపు పొందిన తలిశెట్టి మోహన్‌, ఆయన మనవడు వేహాంత్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందించారు.
అధిక వడ్డీల చెల్లింపును ఎరగా వేసి కోట్లాది రూపాయలు వసూలు చేసిన అద్విక ట్రేడింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కార్యాలయంలో ఉన్న ...
అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు పనులు చేపట్టేందుకు సీఆర్‌డీఏ అడుగులు ముందుకు వేస్తోంది. బిల్డ్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ (బీవోటీ) ...
ఆదివారం అధికారులకు సెలవు అయితే మాకు మాత్రం పండగ అన్నట్టుగా బుసక మాఫియా తయారయింది. దేవరపల్లి శివారు పొట్టిదిబ్బలంకలో శనివారం ...
జిల్లా పరిషత కార్యాలయానికి నిర్లక్ష్యపు జాడ్యం పట్టుకుంది. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య నెలకొన్న వివాదాల కారణంగా పాలన ...
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌) అధికారంలోకి వచ్చి 18 నెలు గడవడంతో కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది.
కర్నూలు కల్చరల్‌, జూన 29 (ఆంధ్రజ్యోతి): సమాజ హితానికి దోహదపడే సాహిత్యం నేడు ఎంతో అవసరమని రవీంద్ర విద్యాసంస్థల అధినేత ...
నగర శివారులోని ఆదర్శ విద్యామందిర్‌ క్రీడా మైదానంలో రాష్ట్ర స్థాయి రగ్బీ జూనియర్‌ అండర్‌-18 బాలబాలికల చాంపియనషిప్‌ పోటీలు ఆదివారం ముగి సాయి.