Nieuws

‘రామాయణం’ (Ramayana in Pak) నాటకాన్ని ప్రదర్శిస్తే స్థానికంగా విమర్శలు, బెదిరింపులు ఎదురవుతాయని ఎప్పుడూ భావించలేదని ...
హైదరాబాద్‌: నగరంలోని ఛత్రినాక పీఎస్‌ పరిధిలో నిషేధిత ఇంజక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.5లక్షల విలువైన 423 ...
పసిపిల్లలు ఏడిస్తే చాలు.. ఆకలి వేస్తోందేమోనని.. వెంటనే పాలివ్వడం, ఆహారం తినిపించడం.. వంటివి చేస్తుంటారు చాలామంది తల్లులు.
అందంగా కనిపించేందుకు క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్‌తో పాటు అప్పుడప్పుడూ ఫేస్‌మాస్క్‌లు వేసుకోవడం, ఫేషియల్స్ ...
హైదరాబాద్‌: కొంపల్లిలోని మల్నాడు డ్రగ్స్‌ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏ4 హర్షతో పాటు మరొక నిందితుడిని ఈగల్‌ ...
అధిక ఉప్పు వినియోగం అనేది హైపర్‌టెన్షన్‌, స్ట్రోక్‌, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారిలో ముప్పు మరింత ...
సినీ ప్రముఖులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన ...
అమరావతి: త్వరలో ఏపీ సీఎం చంద్రబాబు (Chandrbabu) సింగపూర్‌ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే ...
అమరావతి: ఏపీ ప్రభుత్వం స్పేస్‌ పాలసీని ప్రకటించింది. ఐదేళ్లపాటు అమలులో ఉండేలా మార్గదర్శకాలు జారీ చేసింది. స్పేస్‌ పాలసీ ...
హైదరాబాద్‌: సినీ ప్రముఖులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) అంత్యక్రియలు ...
లార్డ్స్: ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 192 పరుగులకు ఆలౌటైంది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు క ...
పల్నాడు: వైకాపా నేత, మాచర్ల మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ తురకా కిశోర్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. 2022 అక్టోబర్‌ 7న తెదేపా నేత దారపనేని శ్రీనివాసరావుపై కిశోర్‌ దాడి చేశాడు. పార్టీ మారాలంటూ తీవ్రంగా గాయపర ...