News

సరికొత్త విధానం ప్రకారం పాస్‌పోర్టుపై సంప్రదాయ వీసా విగ్నైట్‌ను జారీ చేయరు. దీనికి బదులు ఈ-వీసా జారీ చేస్తారు. ఇది డిజిటల్‌ ...
పాశమైలారం: సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్విరోవేస్ట్‌ మేనేజ్‌మెంట్ పరిశ్రమలో భారీగా మంటలు ...
ఎగువన గోదావరి నెమ్మదిగా తగ్గుముఖం పట్టినప్పటికీ ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన ఉన్న కోనసీమలో వరద క్రమేపీ పెరుగుతోంది.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,49,826 క్యూసెక్కులు జలాశయంలోకి ...
హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు పార్థివదేహానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandrababu ) నివాళి అర్పించారు. ఫిల్మ్‌నగర్‌లోని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం చంద ...
సాదాసీదా లక్క గాజులకు పట్టుదారాలు చుట్టి... చమ్కీలు, కుందన్లు, అద్దాలు, పూసలు అద్ది... డిజైనర్‌ బ్యాంగిల్స్‌గా మార్చి తాషా ...
మీకో ట్విన్‌ సిస్టరో, బ్రదరో ఉన్నారనుకోండి... వాళ్లు ఎలా ఉంటారు? పోలికల్లో... అచ్చుగుద్దినట్టుగా మీలానే ఉంటారు. కానీ ...
‘రప్పా రప్పా అనడం కాదు.. చీకట్లో కన్ను కొడితే పనైపోవాలి.. రెండో కంటికి చెప్పకుండా చేసేసి, తెల్లారి మీరే వెళ్లి పలకరించండి’ ...
రాష్ట్రంలో ఆలయ కమిటీలు, మార్కెట్‌ కమిటీలు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్‌) ఛైర్‌పర్సన్లు, సభ్యుల పోస్టులకు అభ్యర్థుల ...
ఇంధన సరఫరా స్విచ్‌ల వైఫ్యల్యంవల్లే అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం జరిగిందని విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) తన ప్రాథమిక ...
మీ పిల్లలకు మీరు నేర్పాల్సిన ముఖ్యమైన  అలవాటు పుస్తక పఠనం. మీ పిల్లలతో కలిసి పుస్తకాలు చదవడం మొదలుపెడితే వారికి కూడా దానిపై ...
దేశంలో జరిగిన అత్యంత దారుణమైన విమాన ప్రమాదాల్లో అహ్మదాబాద్‌ దుర్ఘటన ఒకటి. దానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను శనివారం ఏఏఐబీ ...