News

‘ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌’ కష్టాల నుంచి గట్టెక్కడం లేదు. 2016లో మంజూరైన ఈ విశ్వవిద్యాలయం ఇప్పటివరకూ అద్దె భవనాల్లోనే సాగిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
అది ఓ చిన్న గ్రామం. ఊరిలోని చాలా మంది ప్రజలు కూలీ పనులు, గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే ఉన్నట్లుండి ఒక్కసారిగా పల్లె ఖాళీ అయిపోయింది.
దేవరకొండ: నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాలలో ఉదయం ఆహారం కలుషితమైంది. దీంతో 35 మంది ...
ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 6.9గా నమోదైంది. టేకాప్‌ అయిన కొంతసేపటికే ఓ విమానం కుప్పకూలింది. లండన్‌లోని సౌత్‌ఎండ్‌ ఎయిర్‌పోర్టులో ఈ ఘటన జరిగింది. ఎయిర్‌పోర్టు నుంచి ...
‘‘ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా రైతు పథకాలు అమలు చేస్తున్నాం. రైతు భరోసా ద్వారా రైతులకు ఎకరాకు రూ.12 వేలు అందించాం. వారి ఖాతాల్లో 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు జమ చేశాం. సన్నధాన్యానికి క్వింటాకు రూ.500 ...
ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (APL)  ఆటగాళ్ల వేలం ప్రక్రియ కొనసాగుతోంది. విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ హోటల్‌ వేదికగా జరుగుతోంది. ఈ వేలంలో పేరు నమోదు చేసుకున్నారు.
బోయింగ్‌ విమానాలలోని ఇంధన స్విచ్‌లను జాగ్రత్తగా ఆపరేట్‌ చేయాలని ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ తమ పైలట్లకు సూచించినట్లుగా పలు మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి.
వినియోగదారులు..క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి పరిమితి వరకు కొనుగోళ్లు చేయడం, బిల్లులు చెల్లించడం, నగదును ఉపసంహరించుకోవడంతో ...
శ్రీకాకుళం జిల్లా వంశధార గొట్టా బ్యారేజీ ఎడమ కాలువకు గండి పడింది. కాలువకు 5 కిలోమీటర్ల వద్ద గండి పడటంతో నీరంతా వృథాగా ప్రవహిస్తోంది.
పొదిలి: మండలంలోని పోతవరం వద్ద సోమవారం ఆటో డీసీఎం వ్యాను ఢీకొన్న ఘటనలో 8 మంది కూలీలు గాయపడ్డారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు ...
ఆనందపురం: ఆనందపురం- విశాఖపట్నం రోడ్డు మార్గంలో వేములవలస ఎస్సీ కాలనీ సమీపంలో ఒక గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గంభీరం పంచాయతీ దుక్కావాని పాలె ...