News
దేశవ్యాప్తంగానూ ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టేందుకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయాలని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. తనపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయడంపై స్పందించిన ఆమె.. మల్లన్న దారుణంగా మాట్లాడారని ఆక్షేపించారు. ప్ర ...
అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని దర్శి నగర పంచాయతీ ఛైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య స్పష్టం చేశారు.
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు పార్థివదేహానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandrababu ) నివాళి అర్పించారు. ఫిల్మ్నగర్లోని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం చంద ...
సరికొత్త విధానం ప్రకారం పాస్పోర్టుపై సంప్రదాయ వీసా విగ్నైట్ను జారీ చేయరు. దీనికి బదులు ఈ-వీసా జారీ చేస్తారు. ఇది డిజిటల్ ...
భద్రాచలం: ఆదివారం సెలవు దినం కావడంతో భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు కదిలి రావడంతో పరిసర ప్రాంతాలన్నీ రద్దీ ...
ఎగువన గోదావరి నెమ్మదిగా తగ్గుముఖం పట్టినప్పటికీ ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన ఉన్న కోనసీమలో వరద క్రమేపీ పెరుగుతోంది.
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సిగాచీ పరిశ్రమ దుర్ఘటన మరువకముందే మరో పరిశ్రమలో అగ్నిప్రమాదం జరగడం కలకలం రేపుతోంది.
పాశమైలారం: సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్విరోవేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో భారీగా మంటలు ...
ఇంటర్నెట్డెస్క్: తమిళనాడులోని తిరువల్లూరు సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డీజిల్ లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైలుకి మంటలు అంటుకున్నాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,49,826 క్యూసెక్కులు జలాశయంలోకి ...
ఇంటర్నెట్డెస్క్: భారత్ ( India )తో ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలు అణు ఘర్షణలకు దారితీయొచ్చనే ఆందోళనలను పాకిస్థాన్ ( Pakistan) ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) తోసిపుచ్చారు. ఇస్లామాబాద్లోని ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results