News

పొదిలి: మండలంలోని పోతవరం వద్ద సోమవారం ఆటో డీసీఎం వ్యాను ఢీకొన్న ఘటనలో 8 మంది కూలీలు గాయపడ్డారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు ...
భాష వల్ల తాను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని నటుడు మాధవన్ అన్నారు. భాషా వివాదంపై ఆయన తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలిపారు.
రామారెడ్డి: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని స్కూల్‌ తండాలో పెద్దపులి సంచారంతో కలకలం రేగింది. తండాలో ఓ రైతుకు చెందిన ...
విశాఖ: విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. డాబా గార్డెన్స్ జాకీ షో ...
హైదరాబాద్‌: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవకతవకలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావుతో ...
ఇంటర్నెట్‌ డెస్క్‌: సీనియర్‌ నటి సరోజాదేవి (87) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె (Saroja Devi) ...
లార్డ్స్‌ టెస్టు రసవత్తరంగా మారింది. విజయం నీదా? నాదా? అన్నట్లుగా ఇంగ్లాండ్ - భారత్ పోటీ పడుతున్నాయి. ఆతిథ్య జట్టు ...
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం జరుగుతోంది. బోనాల జాతరలో రెండోరోజు జరిగే ఈ కార్యక్రమంలో మాతంగి ...
హైదరాబాద్‌: కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మరొకరు మృతి చెందారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పుట్టి గంగమణి చనిపోయారు.
ప్రస్తుతం చైనాలోని హైస్పీడ్‌ రైలు వ్యవస్థ అతిపెద్దది. గతేడాది చివరినాటికి మొత్తం 48వేల కిలోమీటర్లకు విస్తరించింది. ఈ ఏడాది ...
ఇంగ్లాండ్‌పై చరిత్రాత్మక టీ20 సిరీస్‌ విజయంతో సత్తాచాటిన భారత మహిళల జట్టు.. ఆఖరి మ్యాచ్‌లో త్రుటిలో ఓడింది. ఆఖరి బంతికి ఫలితం ...
విజయవాడ నగరాన్ని గతేడాది సెప్టెంబరులో బుడమేరు వరద అతలాకుతలం చేసింది. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి వరద వస్తే తమ పరిస్థితి ఏమిటనే ...