News

ఉక్రెయిన్‌ శాంతి చర్చల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ ...
కడప జిల్లా: భూ తగాదా విషయంలో యువకుడి బొటనవేలు కానిస్టేబుల్‌ కొరికేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుడి ...
రాంచీ: బీజేపీ ఎంపీలు మనోజ్‌ తివారీ, నిశికాంత్‌ దూబేలకు ఊహించని షాక్‌ తగిలింది. ఆలయంలో పూజలు జరుగుతున్న వేళ ఆంక్షలు ...
డాబాగార్డెన్స్‌: నగరంలో జరుగుతున్న 24 గంటల మంచినీటి సరఫరా ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి ప్రజలకు నీటి సరఫరా ప్రారంభించాలని ...
ఎన్నికల సంఘానికి పరిపాలనా స్వేచ్ఛ ఉన్నప్పటికీ.. పోలింగ్ బూత్ మార్పుల గురించి రాజకీయ పార్టీలకు సమాచారం ఇవ్వకపోవడం, సహజ న్యాయం, ...
సీతంపేట: సైన్సు, రాజ్యాంగం ఆధారంగా జనవిజ్ఞాన వేదిక పనిచేస్తుందని సంస్థ జాతీయ అధ్యక్షుడు వి.బ్రహ్మారెడ్డి అన్నారు.
మహారాణిపేట: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమం శుక్రవారం నుంచి ఆగస్టు 15 వరకు జిల్లాలో జరుగుతుందని ...
ఎంవీపీ కాలనీ: కేంద్ర ప్రభుత్వం 2029 నాటికి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలని రాయలసీమ రాష్ట్ర సమితి (ఆర్‌ఆర్‌ఎస్‌) ...
జిన్నారం (పటాన్‌చెరు): అసైన్డ్‌ భూముల నుంచి అక్రమంగా తరలిస్తున్న మట్టి రవాణాను రైతులు అడ్డుకున్నారు. మండల కేంద్రంలోని సర్వేనం ...
హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారిపై హనుమాన్‌జంక్షన్‌ బైపాస్‌రోడ్డులో యాసిస్‌ లోడుతో వెళ్తున్న ట్రక్‌ ఆటో ...
అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' భారతదేశంపైన 50 శాతం సుంకాలను ప్రకటించారు. ఇది భారత ఆర్ధిక వ్యవస్థ మీద ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ సుంకం (టారిఫ్) అంటే ...
నా ప్రియమైన మహేశ్‌ బాబుకు 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు తెలుగు సినిమాకు గర్వకారణం. అతీంద్రియాలను జయించాలని నిర్ణయించుకున్నారు. ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ మీరు చిన్నవారవుతున్నట్లు కనిపిస్తోంది.