News

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పల్నాడు జిల్లా రెంటపాళ్లకు బయలుదేరారు. కాసేపట్లో‌ వైఎస్సార్‌సీపీ నేత ...
గుంటూరు వెస్ట్‌: ఈ నెల 20వ తేదీన జరగనున్న రెవెన్యూ డేను ఘనంగా నిర్వహిస్తామని జిల్లా రెవెన్యూ అధికారి షేఖ్‌ ఖాజావలి తెలిపారు.
న్యూఢిల్లీ: కన్నడ భాషపై ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యలతో వివాదాస్పదంగా మారిన థగ్‌లైఫ్‌ సినిమా విడుదలపై సుప్రీంకోర్టు ...
న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఐక్యంగా ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కెనడాలో ...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్‌లో నేడు (బుధవారం) పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ ...
పాకాల : మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని జేసీ శుభం బన్సల్‌ మంగళవారం దామలచెరువులోని ర్యాంప్‌ నిర్వాహకులతో చర్చించారు.
కేవీబీపురం, బీఎన్‌కండ్రిగ : జిల్లాలో మామిడి పంట రైతులకు జ్యూస్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని ...
● తిరుపతి మున్సిపల్‌ స్థలాన్ని విక్రయించేందుకు భారీ స్కెచ్‌ ● గాంధీ విగ్రహం సమీపంలో కార్పొరేషన్‌కు ఖరీదైన స్థిరాస్తి ● ఓ ...
హోండా మోటార్‌సైకిల్‌–స్కూటర్‌ ఇండియా ‘2025 ఎక్స్‌ఎల్‌ 750 ట్రాన్సల్ప్‌’ పేరుతో అడ్వెంచర్‌ బైక్‌ను విడుదల చేసింది. ఈ మోడల్‌ ...
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ పార్టీపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెండ్‌ కేటీఆర్‌ సెటైరికల్‌ కామెంట్స్‌ ...
తిరుపతి కల్చరల్‌ : జిల్లా స్పోర్ట్స్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టిన శశిధర్‌ను తిరుపతి ఒలంపిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం ...
వేమూరు: గత ఎన్నికల్లో కూటమి సూపర్‌ సిక్స్‌ పథకాలు వాగ్దానాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ...